తెదేపా అభ్యర్థులను గెలిపించాలి
మండలంలోని కైరుప్పల పుప్పాల దొడ్డి అట్టేకల్ గ్రామాల్లో తెదేపా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పర్యటించారు.
ఆలూరు: మండలంలోని కైరుప్పల పుప్పాల దొడ్డి అట్టేకల్ గ్రామాల్లో తెదేపా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పర్యటించారు. తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. తెదేపా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు తెదేపా మండల నాయకులు కృష్ణ యాదవ్, శేషిరెడ్డి రామకృష్ణ, బసవరాజు ఘన స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పక్కాగా లెక్కింపు బలగాల మోహరింపు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. 4వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కర్నూలు జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం నగర శివారులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరగనుంది. -
నాణ్యతకు నీళ్లొదిలినారు
[ 03-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 200కు పైగా గుర్తింపు ఉన్న నర్సరీలు ఉన్నాయి.. అనధికారికంగా మరో 50కిపైగా నడుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో రామళ్లకోట, పత్తికొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, కోడుమూరు తదితర మండలాల్లో ఎక్కువగా నర్సరీలు ఉన్నాయి. -
మహాదేవ.. విధిరాత మార్చవా
[ 03-06-2024]
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో పాలనా వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కీలక పోస్టులు భర్తీ కాకపోవడంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడం లేదు. ఫలితంగా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి. -
మద్యానికి బారులు
[ 03-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బార్లు ఉన్నాయి. -
కూటమిదే విజయం : తిక్కారెడ్డి
[ 03-06-2024]
ఈ నెల 4న ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి నూటికి నూరు శాతం గెలుపు ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చెంత నీరున్నా చింతే!
[ 03-06-2024]
ఆళ్లగడ్డ 21వ బ్లాక్ వద్ద ఉన్న మేజరు కాల్వ పూడికతీత పనులు గత ఏడాది జూన్లో చేపట్టారు. టెయిల్ఎండ్ పనులు పూర్తికాకపోవడంతో చేపట్టిన పనులన్నీ వృథాగా మారాయి. కాల్వను ఇప్పటికే రైతులు పూడ్చేయడంతో నీటి ప్రవాహం జరగడం లేదు. -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
[ 03-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకుగాను రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన అబ్జర్వర్లకు వివరించారు. -
వ్యాపారికి రొక్కం.. రైతుకు దుఃఖం
[ 03-06-2024]
ఏటా నాసిరకం విత్తనాలతో అన్నదాత నష్టపోతునే ఉన్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నాణ్యమైన విత్తనాలు రైతులు ఎంపిక చేసుకోవాలని అధికారులు చెబుతున్నా.. నాణ్యమైన వాటిని అందించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. -
ఎమర్జెన్సీ వైద్య బృందం ఏర్పాటు చేయండి
[ 03-06-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని ప్రతి బ్లాక్లో ఎమర్జెన్సీ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. -
లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా చేయాలి
[ 03-06-2024]
ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు
-
అందరి దృష్టి... పోస్టల్ బ్యాలెట్పైనే
-
అందుకే హరీశ్రావును అమెరికాకు పంపించారు: మంత్రి కోమటిరెడ్డి
-
‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్ పరోక్ష హెచ్చరిక!
-
లబ్డబ్.. లబ్డబ్.. ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
-
అందరి చూపు.. ఆంధ్రా వైపు.. ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో చర్చలు..