సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు
రచయిత, సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) ఆదివారం రాత్రి కన్నుమూశారు.
డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు మృతి
అళహ సింగారాచార్యులు
ఎల్బీనగర్, న్యూస్టుడే: రచయిత, సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) ఆదివారం రాత్రి కన్నుమూశారు. మన్సూరాబాద్లో సౌత్ ఎండ్ పార్క్ కాలనీకి చెందిన ఆయన, కొద్ది రోజులుగా లంగర్హౌస్లోని కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆదివారం రాత్రి అక్కడే మృతిచెందారు. స్వస్థలం నల్గొండ జిల్లా. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ ఒకరు. సింగరాచార్యుల ప్రసిద్ధ రచనల్లో ‘అధ్యాపకుడి ఆత్మకథ’ ఒకటి. సోమవారం ఉదయం మృతదేహాన్ని ఎల్బీనగర్లోని సౌత్ ఎండ్ పార్కు కాలనీకి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆటోనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. సింగరాచార్యుల మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంతాపం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ సామాగ్రి పంపిణీ
[ 12-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ సామాగ్రి ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. -
సమస్యాత్మక కేంద్రాలు.. పటిష్ఠ భద్రతకు ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. -
90శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడండి
[ 12-05-2024]
13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుంచి 90 శాతం పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్కుమార్దాస్ పిలుపునిచ్చారు. -
వారే కీలకం..!
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటు హక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో శ్రమించాల్సి ఉంటుంది. -
నిర్వాసిత గ్రామం.. ఓటు వినియోగంలో ఆదర్శం
[ 12-05-2024]
పీఏపల్లి మండలంలోని మారుమూల గ్రామం బూడిదగట్టు ఓటర్లు ఓటు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో శనివారం పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పెద్దమనుషులుగా వచ్చి.. కొట్టి చంపారు
[ 12-05-2024]
నల్గొండ జిల్లా కేంద్రంలో భార్యా భర్తల మధ్య గొడవ హత్య వరకు దారి తీసింది.. నల్గొండ వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరు పట్టణానికి చెందిన సయ్యద్ వలి(40) ఆరేళ్ల క్రితం నల్గొండలోని బీటీఎస్ ప్రాంతంలోని శ్రీనివాస్నగర్లో ఉంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నారు. -
మాట ఆగింది.. మీట పిలుస్తోంది
[ 12-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిశితమైన నిఘా పెట్టామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ప్రచారం పర్వం ముగిసింది. పోలింగ్కు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన స్థలాల్లో ఏడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 12-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
-
మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్.. థాంక్స్ చెప్పిన ప్రధాని
-
దిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపుల కలకలం..