logo

విద్యార్థులు నిరంతర సాధన చేయాలి

విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు.

Updated : 20 Apr 2024 16:17 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్మోహన్‌ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని