బాధితుడికి చెక్కు అందజేత
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన నర్సింలు ఇటీవల అనారోగ్యం పాలవ్వడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన నర్సింలు ఇటీవల అనారోగ్యం పాలవ్వడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బాధితుడికి రూ.1.60 లక్షల విలువ చేసే ఎల్వోసి చెక్కును మంజూరు చేశారు. ఆ చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు బాధితుడికి ఆదివారం అందజేశారు.
కాంగ్రెస్లో చేరికలు
ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండలం భిక్కనూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబా, భిక్కనూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏర్పుల మహేందర్, నాయకులు శ్రీలత మహేందర్ ,గోనె అంజయ్య రమేష్, చిరంజీవి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
[ 12-05-2024]
ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతులు కష్టపడి పండించిన వరి ధ్యానం తడిచి ముద్దైంది. మండలంలో పలు గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
సోమారం తండాలో గాలి వాన బీభత్సం
[ 12-05-2024]
గాలి వాన ధాటికి రేకులతో వేసిన షెడ్డు ధ్వంసమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. -
నాగిరెడ్డిపేటలో వడగళ్ల వాన
[ 12-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో భారీ వడగళ్లవాన కురిసింది. రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఉక్కపోతతో అల్లాడిన జనాలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. -
వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 12-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను 12 జంటలతో మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
జహీరాబాద్లో మూడురంగుల జెండా ఎగరాలి
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
ఓటేయడమే నిజమైన గౌరవం
[ 12-05-2024]
ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారతదేశం.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతి. ఆ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు ఓటు. -
నిశ్శబ్ద ఘడియల్లో పటిష్ఠ నిఘా
[ 12-05-2024]
ప్రచార ఘట్టం ముగియటంతో నిశ్శబ్ద వ్యవధిగా పరిగణించే పోలింగ్కు 42 గంటల ముందు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. -
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన నిర్వహించే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ముందుగానే సన్నద్ధమైంది. -
ఇబ్బందులు తలెత్తొద్దు: కలెక్టర్
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గరంలోని మద్నూర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. -
‘భారాసతోనే గ్రామాల అభివృద్ధి’
[ 12-05-2024]
భారాసతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శ -
మోదీ పాలనలో మహిళలకు సముచిత స్థానం
[ 12-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని సినీనటి జీవిత పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో విడత ర్యాండమైజేషన్ను శనివారం పూర్తి చేశారు. -
పుస్తకాలొస్తున్నాయ్..!
[ 12-05-2024]
జిల్లాలో ప్రభుత్వ బడుల్లో ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. -
ఎన్నికల సామగ్రి పంపిణీ నేడు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రిని ఆదివారం పంపిణీ చేయనున్నారు. -
‘ముమ్మాటికీ భారాసదే విజయం’
[ 12-05-2024]
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తన విజయం ఆపలేరని భారాస నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
ఈ గుర్తింపు కార్డులుంటే చాలు
[ 12-05-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న వారు ఓటు వేసే హక్కు ఉంది. -
ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు సరికాదు
[ 12-05-2024]
టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆర్ఎం జానీరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వ్యర్థాలు తగులబెడుతున్నారా?
[ 12-05-2024]
యాసంగి వరికోత పనులు పూర్తయ్యాయి. వానాకాలం పంటసాగు కోసం రైతులు సన్నద్ధం అవుతున్నారు. -
ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వేలైన్ తెస్తా
[ 12-05-2024]
తాను ఎంపీగా గెలిస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
జీవాల దాహార్తి తీర్చారు
[ 12-05-2024]
నవీపేట మేకల అంగడిలో నెలకొన్న నీటి సమస్యను పంచాయతీ అధికారులు పరిష్కరించారు. ‘ -
డీఎంహెచ్వోపై ఉన్నతాధికారుల గుర్రు
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యవహారం చర్చనీయాంశమైంది. మహిళా ఆరోగ్య అధికారులను వేధిస్తున్నారని పేర్కొంటూ తాజాగా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. -
ట్రాఫిక్ దారి మళ్లింపు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలో పలు పోలింగ్ బూత్ల వద్ద వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇసుక తోడేస్తున్నారు.. చర్యలు తీసుకోండి
[ 12-05-2024]
బిచ్కుంద మండలంలోని గుండె నెమిలి గ్రామంలోని మంజీరా నదిలో అక్రమంగా ఇసుక తోడేస్తున్నారంటూ వాజీద్నగర్కు చెందిన గుట్టమీది వినోద శనివారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు