logo

భాజపా కార్యకర్తల సమావేశం

మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో మండల పార్టీ కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.

Updated : 28 Apr 2024 17:06 IST

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో మండల పార్టీ కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఈనెల 30న మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరగబోయే మోదీ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సానిభూతుపరులు, కార్యకర్తలు, నాయకులు సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, హనుమాన్లు, రాజా గౌడ్, సదానంద రెడ్డి, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని