బిజదలో చేరిన గణేశ్వర్, లేఖాశ్రీ
ఇటీవల కాంగ్రెస్ను వీడిన మాజీ మంత్రి గణేశ్వర్ బెహరా ఆదివారం శంఖ భవన్ (బిజద కార్యాలయం)లో పార్టీ నేతల సమక్షంలో బిజదలో చేరారు. రాజ్యసభ ఎంపీలు సస్మిత్పాత్ర్, మానస్మంగరాజ్, ఇతర నాయకులు ఆయనను స్వాగతించారు.
భాజపా, కాంగ్రెస్లకు గట్టి దెబ్బ
సస్మిత్ పాత్ర్, ఇతర నేతల సమక్షంలో గణేశ్వర్ బెహరా
భువనేశ్వర్, న్యూస్టుడే: ఇటీవల కాంగ్రెస్ను వీడిన మాజీ మంత్రి గణేశ్వర్ బెహరా ఆదివారం శంఖ భవన్ (బిజద కార్యాలయం)లో పార్టీ నేతల సమక్షంలో బిజదలో చేరారు. రాజ్యసభ ఎంపీలు సస్మిత్పాత్ర్, మానస్మంగరాజ్, ఇతర నాయకులు ఆయనను స్వాగతించారు. 2024 ఎన్నికల్లో తాను ఎలాగైనా గెలవాలన్న ధ్యేయంతో ఉన్నానని, కాంగ్రెస్లో ఉంటే అది సాధ్యం కాదని భావించి హస్తాన్ని వదిలేసినట్లు ఆయన ఇటీవల తెలిపారు. కేంద్రపడ జిల్లాలో అగ్రనేతగా గుర్తింపు ఉన్న ఆయన ఉద్దేశపూర్వకంగా బిజదకు దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది.
ఆమె ఫైర్ బ్రాండ్
భాజపా ఉపాధ్యక్షురాలు లేఖాశ్రీసామంత శింగార్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే శంఖభవన్కు చేరుకుని బిజదలో చేరారు. కమలంలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన ఆమె దశాబ్దకాలంగా నవీన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఆమె పార్టీ వీడడం భాజపాకు షాక్గా చెప్పవచ్చు. తాను దీర్ఘకాలంగా భాజపాకు సేవలు చేసినా గుర్తింపు కరవైందని లేఖాశ్రీ విలేకరుల వద్ద ఆమె వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ లాంఛనాలతో డొంబురు ధర దహన సంస్కారాలు
[ 16-05-2024]
మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు డొంబురు ధర ఉలక(87)దహన సంస్కారాల కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామం బంకిలిలో జరిగింది. -
రాళ్ల దాడి.. పోలీసుల లాఠీ ఛార్జ్
[ 16-05-2024]
గంజాం జిల్లా కళ్లికోట అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికలకు ముందు రాజకీయ హింస చెలరేగింది. -
యువకుడిపై దుండగుల కాల్పులు
[ 16-05-2024]
గంజాం జిల్లా పొలసర పోలీసు స్టేషన్ పరిధిలోని తోలాసాహి కూడలిలో రహదారి పక్కన నిలబడి ఉన్న ఓ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్థుల రాస్తారోకో
[ 16-05-2024]
ఈ ఏడాది వర్షాలు కురవక గజపతి జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి నారాయణపురం గ్రామస్థులు పర్లాఖెముండి -మెహన -బ్రహ్మపురం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
[ 16-05-2024]
గంజాం జిల్లా కళ్లికోట పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ శరణపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఎన్నికల పోస్టర్లను అతికించిన నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. -
రాజులకి ఆదరణ.. బిజద, కాంగ్రెస్లు నిలువరించేనా?
[ 16-05-2024]
మూడుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన రాణి సంగీతాకు జనాదరణ కనిపిస్తోంది. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
నవీన్ 25 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి
[ 16-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి శాపమని, అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఒడియాయేతరులైన అధికారుల చేతికి పాలనా పగ్గాలు అప్పగించి ప్రజలకు సీఎం నిరాశ మిగిల్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. -
జులై నుంచి ఉచిత విద్యుత్తు
[ 16-05-2024]
రానున్న జులై నుంచి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని, 90 శాతం ప్రజలకు బిల్లులు రావని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
రెండో విడతలో 95 మంది కోటీశ్వరులు
[ 16-05-2024]
ఈ నెల 20న రెండో విడతలో 5 లోక్సభ, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 265 మంది శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. వీరిలో 87 మంది నేరచరితులున్నారు. -
అస్కా లోక్సభ స్థానం ఎవరికి దక్కేనో..?
[ 16-05-2024]
గంజాం జిల్లాలోని లోక్సభ స్థానాల్లో అస్కా కీలకమైంది. ఈ స్థానంలో పట్టు సాధించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
మాజీ మంత్రి డొంబురధర కన్నుమూత
[ 16-05-2024]
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొంబురధర ఉలక (87) మంగళవారం అర్ధరాత్రి భువనేశ్వర్లోని ప్రవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. -
ఒడిశాలో కాంగ్రెస్ అధికారానికొస్తుంది: రాహుల్
[ 16-05-2024]
ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. బుధవారం బొలంగీర్ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. -
రాష్ట్రానికి భాజపా అగ్రనేతలు
[ 16-05-2024]
ఒడిశాలో అధికారం దక్కించుకోవాలన్న భాజపా నాయకత్వం ఈ దిశగా సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉన్నందున అగ్రనేతలంతా ప్రచారానికి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ బుధవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
రోజు కూలీ.. రాజ మేస్త్రీల ప్రచారం
[ 16-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అస్కా, భంజనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ అభ్యర్థులుగా రోజు కూలీ టునా మల్లిక్, రాజ మేస్త్రీ రామచంద్ర బడత్యాలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
గుక్కెడు నీటికి కడివెడు కష్టం
[ 16-05-2024]
కొరాపుట్ జిల్లాలో వేసవి ప్రారంభం నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీటికోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి అన్వేషణతోనే రోజు మొదలవుతుంది. -
ప్రదీప్ పాణిగ్రహిపై దాడి వెనుక కుట్ర కోణముంది
[ 16-05-2024]
బ్రహ్మపుర గుసానినువాగాం పోలింగు కేంద్రం సమీపాన ఎన్నికల రోజున రాత్రి బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు) దాడి చేయడం వెనుక కుట్ర కోణముందని భాజపా నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. -
గోశాల కాదు.. కొరాపుట్ బస్టాండ్
[ 16-05-2024]
జిల్లాకేంద్రం కొరాపుట్ బస్టాండ్లో ఎక్కువగా పశువులు తిరుగుతుండడంతో గోశాలను తలపిస్తోంది. బస్స్టాండ్ భవనం ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లు ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు