ప్రభుత్వ లాంఛనాలతో డొంబురు ధర దహన సంస్కారాలు
మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు డొంబురు ధర ఉలక(87)దహన సంస్కారాల కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామం బంకిలిలో జరిగింది.
రాయగడ గ్రామీణం: మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు డొంబురు ధర ఉలక(87)దహన సంస్కారాల కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామం బంకిలిలో జరిగింది. ఉలక రాజధాని భువేనేశ్వర్లో ఒక ప్రేవేట్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఉలక మృత దేహానికి పీసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు జాతీయ పతాకం కప్పి పూలమాలలు వేసి పార్టీ సీనియర్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. బంకిలిలో పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం అనంతరం మృతుడు డొంబురు ధర కుమారుడు నీల మాధవ దహన సంస్కారాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఉలక అన్న కుమారుడు కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక తోపాటు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వాతంత్ర్య సమర యోధురాలు కన్నుమూత
[ 01-06-2024]
జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలైన అన్నప్సుధ్ధి మహంతి (97) శనివారం కన్నుమూశారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
[ 01-06-2024]
గజపతి జిల్లా గుమ్మ ఫండి ఠాణా పరిధిలోని జంగలో గ్రామ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. -
అనారోగ్యంతో ప్రముఖ కళాకారుడు కన్నుమూత
[ 01-06-2024]
ప్రాచీన తోలు బొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు పద్మశ్రీ మాగుని చరణ్ కువాన్ (88) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
పోలింగ్ కేంద్రంలో ఇద్దరి మృతి
[ 01-06-2024]
జాజ్పూర్ జిల్లా బింజారపూర్ అసెంబ్లీ పరిధిలోని 157వ నంబరు పోలింగ్కేంద్రం బూత్ లెవల్ అధికారి మనోరంజన్ స్పృహతప్పి కింద పడిపోయారు. -
నేడు ఆఖరి విడత ఎన్నికలు
[ 01-06-2024]
చివరి విడత(నాలుగు) పోలింగ్కు అంతా సిద్ధమైంది. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. -
18కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
[ 01-06-2024]
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలోని రవుర్కెలా ప్రభుత్వాసుపత్రిలో 12 మంది వడదెబ్బతో మృతి చెందడం ఉలికిపాటుకు గురి చేసింది. -
పొట్టంగిపైనే అందరి దృష్టి
[ 01-06-2024]
కొరాపుట్ జిల్లా పొట్టంగి నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. -
రాష్ట్రం అగ్ని గుండం
[ 01-06-2024]
భానుడి విశ్వరూపానికి రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో వడ గాడ్పులు, పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉత్తర కోస్తా తీర జిల్లాల్లో పెరిగిన ఉక్కపోత మూలంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
ప్రాణాలతో ‘సెల్’గాటం
[ 01-06-2024]
రాష్ట్రంలో చరవాణి వినియోగిస్తూ వాహనాలు నడపడం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
పైసలిస్తేనే ప్రసవం
[ 01-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా పేదలకు సొమ్ము చెల్లించక తప్పడంలేదు. -
వ్యర్థాలతో వినూత్న ఆవిష్కరణ
[ 01-06-2024]
పలు వినూత్న కళాకృతుల తయారీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన బ్రహ్మపురలోని ప్రభుత్వ పరిశ్రమల శిక్షణా కేంద్రం (ఐటీఐ) మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
-
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..