డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు.
కార్తికేయ పాండ్యన్
నువాపడలో ప్రసంగిస్తున్న పాండ్యన్
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. శనివారం సాయంత్రం నువాపడలో ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి కోరుతున్నవారు నవీన్ పట్ల విశ్వాసం పెంచుకున్నారని, ఆయననే తమ పెన్నిధిగా చేసుకున్నారన్నారు. కోరకుండానే సీఎం అన్నీ సమకూర్చుతున్నారన్న భరోసా ప్రజల్లో ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ బిజదకు పట్టం కడతారని, నవీన్ ఆరోసారి పాలనా పగ్గాలు చేపడతారని చెప్పారు. సభలో మంత్రి రాజేంద్ర డోల్కియా, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్లో రూ.5 కోట్లు స్వాధీనం
[ 14-05-2024]
భువనేశ్వర్ సూర్యనగర్ ప్రాంతంలో ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) అధికారులు ఒక కారు నుంచి మంగళవారం సాయంత్రం రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
జూన్ 17న గ్రామ దేవత బురదల పొలమ్మ ఉత్సవాలు
[ 14-05-2024]
రాయగడ పట్టణ ప్రజల ఇలావేల్పు గ్రామదేవత బురదల పొలమ్మ అమ్మవారి ఉత్సవాలు జూన్ 17న ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. -
బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. ప్రిసైడింగ్ అధికారి మృతి
[ 14-05-2024]
ఎన్నికల పనులు ముగించి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ప్రిసైడింగ్ అధికారి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాన్గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. -
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!