ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు.
సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మానవహారం
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. ఆదివారం విజయనగరం నగరపాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దాసన్నపేటలోని ప్రధాన కూడలి నుంచి సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. తామంతా ఎన్నికల్లో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు. ఓటు విశిష్టతను వివరించారు. వచ్చేనెల 9 వరకు అన్ని డివిజన్లలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సీవో ఈశ్వరరావు, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ఫూర్తి చాటిన ఓటర్లు
[ 14-05-2024]
వయోభారం.. అనారోగ్యం.. వర్షం.. విద్యుత్తు లేకపోవడం వంటి ఇబ్బందులున్నా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్ఫూర్తి చాటారు. -
ఒక్క ఓటు.. గంటన్నర ఉద్రిక్తత
[ 14-05-2024]
పాలకొండ పట్టణంలోని పెదకాపువీధి ప్రాథమిక పాఠశాలలో నం.177 పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు కోసం గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
వర్షమొచ్చినా.. చీకటైనా ఓటింగ్
[ 14-05-2024]
శృంగవరపుకోట నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల పోలింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
వైకాపా శ్రేణుల వీరంగం
[ 14-05-2024]
పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య గొడవ తోపులాటకు దారితీసింది. -
తెదేపా ఏజెంటుపై దాడి
[ 14-05-2024]
బొబ్బిలి మండలంలోని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడి స్వగ్రామం పక్కిలో తెదేపా పోలింగ్ ఏజెంటు రెడ్డి బాబురావుపై వైకాపా కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. బాధితుడి వివరాల మేరకు.. -
ఎన్నికల్ని బహిష్కరించిన భోజరాజపురం
[ 14-05-2024]
దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీ పరిధిలోని భోజరాజపురం గ్రామస్థులు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు. గ్రామంలోని ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. -
తరలివచ్చారు.. బస్సుల్లేక ఇరుక్కుపోయారు
[ 14-05-2024]
ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వారికి చిక్కులు తప్పలేదు. విజయనగరం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి చాలామంది ఆదివారం అర్ధరాత్రి విజయనగరంలోని కాంప్లెక్స్కు చేరుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం