కాంగ్రెస్లోకి విశ్రాంత పోలీసు అధికారి నాగరాజు!
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్.నాగరాజు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కొల్లాపూర్ బహిరంగ సభలో చేరికకు రంగం సిద్ధం
రంగంపేట, న్యూస్టుడే: వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్.నాగరాజు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో కొల్లాపూర్లో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరుతానని ఆయన ‘న్యూస్టుడే’కు తెలిపారు. గురువారం దిల్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను కలిశారు. వాస్తవంగా దిల్లీలోనే చేరేందుకు వెళ్లగా.. కోల్లాపూర్ బహిరంగ సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సూచించినట్లు తెలిసింది. మరోవైపు నాగరాజు శుక్రవారం రాత్రి హనుమకొండలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, సీనియర్ నాయకుడు వరదరాజేశ్వర్రావును మర్యాద పూర్వకంగా కలిశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం వర్ధన్నపేట పట్టణంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్య పండగకు ఇదే మా ఆహ్వానం
[ 13-05-2024]
ఈ రోజు కులమతాలకు అతీతంగా, దేశమంతా కలిపి జరిపే ఓ వేడుక జరుగుతోంది. అదేనండీ! ప్రజాస్వామ్య పండగ.. ఓటు పర్వదినం. ఈ వేడుకకు ఓటు హక్కు పొందిన వారంతా తరలిరావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నా. -
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
[ 13-05-2024]
వరంగల్ మహాత్మా గాంధీ స్మారక(ఎంజీఎం) ఆసుపత్రిలో ఆదివారం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
భారం అనుకోవద్దు.. బాధ్యతగా ఓటేద్దాం!
[ 13-05-2024]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు.. గతేడాది నవంబరు 30న జరిగాయి. ఉమ్మడి వరంగల్ 12 అసెంబ్లీ స్థానాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పోటెత్తారు. కొన్ని చోట్ల దాదాపు 100 శాతానికి చేరువగా ఓటింగ్ నమోదైంది. -
ఓటరు స్లిప్లోనే సమగ్ర సమాచారం
[ 13-05-2024]
ఓటరు స్లిప్ చేతికి అందగానే చాలా మంది వారి పేరు, ఓటరు ఐడీ సంఖ్య, పోలింగ్ బూత్ నెంబర్ చూసుకుంటారు. కానీ దాని మీద ఉండే క్యూఆర్ కోడ్, వెనక వైపు ఉన్న సూచనలను పట్టించుకోరు. -
దూరాభారమైనా బాధ్యతగా.. భావితరాలకు స్ఫూర్తిగా
[ 13-05-2024]
ఇది వాజేడు మండలం బొల్లారం గ్రామం. ఇక్కడ 219 మంది ఓటర్లు ఉండగా, వీరు 6 కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్నారు. ఇదే మండలంలో గుట్టలపై దట్టమైన అడవిలో ఉన్న పెనుగోలు గ్రామంలో 22 మంది ఓటర్లు ఉంటారు. -
వెయ్యి మంది పోలీసులతో పటిష్ఠ భద్రత
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖా పరంగా అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్వం సిద్ధం..!
[ 13-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ పక్కాగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బంది.. -
అప్రమత్తంగా ఉండాలి
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. -
అంతర్జాలం ద్వారా పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ
[ 13-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ఆదివారం ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. -
ఎన్నికల నిర్వహణకు భారీ భద్రత
[ 13-05-2024]
సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను పంపిణీ కేంద్రాల నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు భారీ భద్రత మధ్య తరలించామని జిల్లా ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
-
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్