logo

dddd: వైకాపా నుంచి పలు కుటుంబాలు తెదేపాలో చేరిక

మండలంలోని రెడ్డిపల్లెలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో ముట్టె చెన్నయ్యఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలు చేరాయి.

Published : 28 Apr 2024 20:26 IST

కలసపాడు: మండలంలోని రెడ్డిపల్లెలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో ముట్టె చెన్నయ్యఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలు చేరాయి. వైకాపాకు చెందిన కిన్నెరజోజి, వంద‌నం, రాజుతో పాటు మరో 14 కుటుంబాలు తెదేపాలోకి చేరిన వారిలో ఉన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాంభూపాల్ రెడ్డి తెదేపా కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఓబులేసు, శివారెడ్డి రసూల్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని