dddd: వైకాపా నుంచి పలు కుటుంబాలు తెదేపాలో చేరిక
మండలంలోని రెడ్డిపల్లెలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో ముట్టె చెన్నయ్యఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలు చేరాయి.
కలసపాడు: మండలంలోని రెడ్డిపల్లెలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో ముట్టె చెన్నయ్యఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలు చేరాయి. వైకాపాకు చెందిన కిన్నెరజోజి, వందనం, రాజుతో పాటు మరో 14 కుటుంబాలు తెదేపాలోకి చేరిన వారిలో ఉన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాంభూపాల్ రెడ్డి తెదేపా కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఓబులేసు, శివారెడ్డి రసూల్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్