Nara Lokesh: ఫోన్‌ ట్యాపింగ్‌కు యత్నం.. నారా లోకేశ్‌కు ‘యాపిల్‌’ అలర్ట్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది.

Updated : 12 Apr 2024 13:44 IST

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది. ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. మరోవైపు లోకేశ్ ఫోన్‌ను వైకాపా ప్రభుత్వమే ట్యాప్‌ చేస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌, సీఈవోకు ఫిర్యాదు చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని