Andhra news: ఏపీలో ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Published : 22 Feb 2024 22:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెహానా బేగం, ఉదయ భాస్కర్‌రెడ్డి, సునీల్‌ను ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని