Bharat Jagruthi: భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత రద్దు చేశారు.

Published : 10 Mar 2024 16:45 IST

హైదరాబాద్‌: భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత రద్దు చేశారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన కారణాలను పేర్కొనలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని