ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీ కనకమేడల విజ్ఞప్తి
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ (Bharat Ratna) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కోరారు.
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ (Bharat Ratna) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఆయన లేఖలు రాశారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!