NIA: కరీంనగర్లో ఎన్ఐఎ తనిఖీలు
కరీంనగర్ కార్ఖానా గడ్డ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కరీంనగర్ నేరవార్తలు: కరీంనగర్ కార్ఖానా గడ్డ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేపట్టారు. పీఎఫ్ఐకు చెందిన నిషేధిత విద్యార్థి సంస్థలో కరీంనగర్కు చెందిన నాయకుడు గతంలో పనిచేసినట్టుగా సమాచారం. దీంతో హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వచ్చిన ఎన్ఐఎ బృందం.. అతడి కుటుంబసభ్యులను విచారించింది. సదరు నేత ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
-
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM