NIA: కరీంనగర్‌లో ఎన్ఐఎ తనిఖీలు

కరీంనగర్‌ కార్ఖానా గడ్డ ప్రాంతంలోని ఓ ఇంట్లో  గురువారం తెల్లవారుజామున ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Published : 10 Aug 2023 09:43 IST

కరీంనగర్‌ నేరవార్తలు: కరీంనగర్‌ కార్ఖానా గడ్డ ప్రాంతంలోని ఓ ఇంట్లో  గురువారం తెల్లవారుజామున ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేపట్టారు. పీఎఫ్ఐకు చెందిన నిషేధిత విద్యార్థి సంస్థలో కరీంనగర్‌కు చెందిన నాయకుడు గతంలో పనిచేసినట్టుగా సమాచారం. దీంతో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఎన్ఐఎ బృందం.. అతడి కుటుంబసభ్యులను విచారించింది. సదరు నేత ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని