ఆ ఊర్లో ఎప్పుడూ వర్షం పడదు.. ఎందుకంటే!
భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. కాలానుగుణంగా వాతావరణం మారుతుంటే వర్షకాలంలో వర్షాలు, వేసవికాలంలో ఎండ, శీలాకాలంలో చలి వచ్చి పోతాయి. కానీ, ప్రపంచంలో కొన్ని చోట్ల కాలానికి అతీతంగా ఏడాది పొడవునా చలి పంజా విసురుతుంటుంది.. ఎండలు మండిపోతుంటాయి. మరికొన్ని చోట్ల వర్షం
(Photo: Authentic Yemen facebook page)
ఇంటర్నెట్ డెస్క్: భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు సహజం. కానీ, ప్రపంచంలో కొన్ని చోట్ల కాలానికి అతీతంగా ఏడాది పొడవునా చలి పంజా విసురుతుంటుంది.. ఎండలు మండిపోతుంటాయి. మరికొన్ని చోట్ల వర్షం ఎడతెరపినివ్వకుండా కురుస్తూనే ఉంటుంది. అయితే, ఓ గ్రామంలో రోజూ ఉదయం పూట ఎండ.. రాత్రి పూట చలి ఉంటుంది. కానీ.. వర్షం మాత్రం ఇప్పటి వరకూ కురవలేదు. ఎందుకంటే ఆ గ్రామం మేఘాల పైన ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా..! మరి ఆ గ్రామం సంగతులేంటో చూద్దాం పదండి..
అల్ హుతైబ్.. యెమెన్ రాజధాని సనా పరిధిలో ఉన్న చిన్న గ్రామం. ఇది భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో భారీ కొండపై ఉంది. ఇక్కడ వర్షం కురవపోవడానికి కారణం.. గ్రామం మేఘాలకు పైన ఉండటమే. మేఘాల కన్నా ఎత్తులో ఉన్న గ్రామంపై వర్షం ఎలా కురుస్తుంది?అది అసాధ్యం కదా! అందుకే ఈ గ్రామంలో వర్షం పడట్లేదు. అయితే, ఈ గ్రామానికి పర్యటకంగా మంచి పేరుంది. ఎత్తయిన కొండపై ఉన్న గ్రామంలో నిలబడి మేఘాల నుంచి వర్షం భూమిపై పడే సుందర దృశ్యాలను, ప్రకృతిని ఆస్వాదించొచ్చు. అందుకే ఏటా ఎంతో మంది సందర్శకులు ఈ గ్రామానికి వస్తుంటారు. ఇక్కడ పగటి వేళ సూర్యుడు ఉన్నంతసేపూ ఎండలు ఠారెత్తిస్తాయి. సూర్యుడు అస్తమించగానే చలి జోరు మొదలవుతుంది. మరుసటి రోజు సూర్యుడు వచ్చే వరకు చలి పులి వెంటాడుతుంది.
ఈ గ్రామంలో ప్రాచీన, ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ అల్ బోహ్రా లేదా అల్ ముఖర్మ తెగలకు చెందిన ప్రజలకు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరిని యెమెని కమ్యూనిటీస్గా పిలుస్తుంటారు. వీరంతా ముంబయికి చెందిన మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ(ముస్లిం) విభాగం నుంచి వచ్చి స్థిరపడినవారేనట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి