సమయపాలనకు ఇలా చేసి చూడండి!
అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడాన్నే సమయపాలన అంటారు. కానీ, కొందరు మొదలు సమయం వృథా చేసి.. ఆఖరి నిమిషంలో కంగారుపడతారు. మరికొందరు సమయాన్ని పట్టించుకోకుండా, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకుండా
అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయడాన్నే సమయపాలన అంటారు. కానీ, కొందరు మొదలు సమయం వృథా చేసి.. ఆఖరి నిమిషంలో కంగారుపడతారు. మరికొందరు సమయాన్ని పట్టించుకోకుండా, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకుండా వ్యవహరిస్తారు. ఇలా చేయడం వల్ల పనికి, వ్యక్తిగత జీవితానికి సరైన సమయం కేటాయించలేరు. అందుకే, సమయపాలన పాటించడం కోసం ప్రణాళికలు వేసుకోవాలి. అదేలాగంటే..
పనుల జాబితా రాసుకోండి
సమయపాలన పాటించాలనుకుంటే.. ఒకరోజు లేదా వారంలో చేయబోయే పనుల్ని ముందుగానే ఒక జాబితాగా రాసుకోండి. నిర్దేశించుకున్న సమయంలో ఏయే పనులు చేయాలి?ఎక్కడికి వెళ్లాలి? ఇలా వివరాలతో షెడ్యూల్ రూపొందించుకోండి. ఇందుకోసం ప్రత్యేక క్యాలెండర్ రూపొందించుకోండి. లేదా టైమ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయం తీసుకోవచ్చు.
ప్రాధాన్యతలు గుర్తించండి
ఏయే పనులు చేయాలో జాబితా సిద్ధం చేసుకున్న తర్వాత వాటిలో ప్రాధాన్యత ఉన్నవి, ముఖ్యంగా చేయాల్సిన పనులను గుర్తించండి. మీరు రూపొందించుకున్న షెడ్యూల్లో చేయాల్సిన పనుల్లో ప్రాధాన్యతలు గుర్తించినప్పుడే మీరు సగం విజయం సాధించినట్లు. మీరు చేయబోయే పనుల్ని ‘ముఖ్యం’, ‘ముఖ్యమే కానీ, తొందరలేదు’, ముఖ్యమైనది కాదు.. కానీ అత్యవసరం’, ‘ముఖ్యమైనది కాదు.. అత్యవసరం కాదు’ ఇలా విభజించుకోవాలి. మీ పనుల్ని ఈ రకంగా మార్చుకుంటే ఏ పని ముందు చేయాలి? ఏది తర్వాత చేయొచ్చు అనే అవగాహన మీకు వస్తుంది.
పనికి పట్టే సమయం ఎంత?
ఒక పని నిమిషంలో పూర్తి కావొచ్చు.. మరో పనికి గంటలు పట్టొచ్చు. అందుకే జాబితాలోని పనులకు పట్టే సమయాన్ని ముందుగానే అంచనా వేయాలి. మీ సమయాన్ని బట్టి ఏ పనిని, ఏ సమయంలో, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో లెక్కగట్టండి. దానికి తగ్గట్టు ముందుకెళ్లండి.
కొంత ఖాళీ సమయం కేటాయించండి
ఎన్ని పనులున్నా.. వాటికి ఎంత సమయం కేటాయించినా.. కాస్త ఖాళీ సమయం ఉండేలా చేసుకోండి. ఎందుకంటే మీరు షెడ్యూల్ను అనుసరిస్తూ పనిలో పడి మీ వ్యక్తిగత సమయాన్ని మర్చిపోయే అవకాశముంది. అందుకే ఈ ఖాళీ సమయాన్ని మీ వ్యక్తిగతానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఆకస్మాత్తుగా ఎదైనా పని పడితే.. దాన్ని ఈ ఖాళీ సమయంలో పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.
మీ షెడ్యూల్ను విశ్లేషించుకోండి
మొదటిసారే మీరు రూపొందించుకున్న షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కాకపోవచ్చు. కానీ, సమయపాలన అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు మీరు వేసుకున్న షెడ్యూల్ను విశ్లేషించుకోండి. ఎక్కడ సమయం వృథా అవుతోంది?ప్రాధాన్యత గుర్తింపులో లోపాలు సరిదిద్దుకోండి. ఇలా ప్రణాళిక వేసుకుంటూ సమయపాలన పాటిస్తే.. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సులభంగా సమన్వయం చేసుకోవచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత