క్లీన్ సిటీపై అమెరికన్ బ్లాగర్ వీడియో.. తన ఆకాంక్షను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను ‘‘ఎక్స్’’ వేదికగా పంచుకున్నారు. అదే సమయంలో తన ఆకాంక్షను తెలియజేశారు.
Anand Mahindra | ఇంటర్నెట్డెస్క్: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇందౌర్ (Indore) వరుసగా ఏడోసారి తొలి స్థానం దక్కించుకొంది. 2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు (Swachh Survekshan Awards 2023)ను ఈ ఏడాది జనవరిలో సొంతం చేసుకుంది. దేశీయ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ బ్లాగర్ ఈ క్లీన్ సిటీని చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ‘‘ఎక్స్’’ వేదికగా పంచుకున్నారు.
అమెరికన్ ట్రావెల్ బ్లాగర్ మాక్స్ మెక్ఫార్లిన్ ఇందౌర్లో స్ట్రీట్ఫుడ్స్టాల్స్ ఏవిధంగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నారో ఆ వీడియోలో చూపించాడు. ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా స్టీల్ పాత్రలు వాడటం, నీరు వృధా కాకుండా వారు పాటిస్తున్న విధానాల గురించి అందులో మాట్లాడాడు. ఓ వ్యక్తి తినే ఆహారం పొరపాటున వీధిలో నేలపై పడితే వెంటనే దాన్ని అతను అక్కడి నుంచి తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం చూసి అవాక్కయ్యాడు. ఇలా అక్కడ గమనించిన ప్రతీ చిన్న అంశాన్ని అందులో బంధించాడు.
కేంద్రానికి ఆర్బీఐ ‘డబుల్’ బొనాంజా.. డివిడెండ్ కింద ₹2.11 లక్షల కోట్లు
ఈ వీడియోను మహీంద్రా ‘‘ఎక్స్’’ వేదికగా పంచుకున్నారు. దేశమంతా ఇలానే ఉండాలంటూ తన ఆకాంక్షను పోస్టులో వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నగర సంస్కృతి, పరిశుభ్రత కోసం వారు చూపుతున్న ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉండగా.. ఇందౌర్ నగరం వ్యర్థాల నిర్వహణ కోసం ఏటా రూ.200కోట్లు ఖర్చు చేస్తోంది. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం
వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. -
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ
అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. -
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టినట్టు సమాచారం. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేశారు. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. -
‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన తెదేపా ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
నా పెళ్లికి ఉద్యోగంతో లింక్.. జాబ్ ఇవ్వండి ప్లీజ్!
Viral news: ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుల్లో జాబ్ రోల్ గురించి పేర్కొంటారు. అలా జాబ్ రోల్లో ఓ వ్యక్తి తన పెళ్లి గురించి ప్రస్తావించడం వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు