Medha Patkar: పరువు నష్టం కేసు.. దోషిగా తేలిన మేధా పాట్కర్
పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్ను దిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.
దిల్లీ: పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్ (Medha Patkar)ను దిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. 2000 నాటికి చెందిన ఈ కేసును ప్రస్తుతం దిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా (VK Saxena) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఈ కేసులో దోషిగా తేలినవారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. తనతోపాటు నర్మదా బచావో ఆందోళన్కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వీకే సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్గా ఉన్నారు. మరోవైపు.. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్పై ఆయన సైతం రెండు కేసులు దాఖలు చేశారు.
అది ఒకప్పుడు మా దేశమే అని చెప్పా..: పాక్ పర్యటనపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్లో నర్మదా నదిపై ‘సర్దార్ సరోవర్ డ్యామ్’ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మేధా పాట్కర్ ‘నర్మదా బచావో ఆందోళన్’ చేపట్టారు. ఈ డ్యామ్ కారణంగా 40 వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోతాయని పేర్కొంటూ.. పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. 1961లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసినప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు 2017లో అందుబాటులోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
ఎయిరిండియా (Air India) ప్రయాణంలో చేదుఘటన ఎదురైందంటూ ఒక ప్రయాణికుడు కొన్ని చిత్రాలను షేర్ చేశారు. -
‘కవచ్’ ఉంటే బెంగాల్ రైలు ప్రమాదం తప్పేదా? ఏంటీ వ్యవస్థ..?
Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వైఫల్యం కన్పిస్తోంది. మరోవైపు ఈ మార్గంలో ‘కవచ్ (Kavach)’ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటీ వ్యవస్థ..? -
ఇలా చేస్తే.. 6 నెలల పాటు తాజాగా కరివేపాకు: వైరల్ వీడియో చూశారా..?
కరివేపాకులను 6 నెలల పాటు తాజాగా నిల్వ చేసేలా ఓ చిట్కా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్పీకర్ పదవిపై ఉత్కంఠ.. తమ దగ్గరే ఉండాలనుకుంటున్న భాజపా..!
లోక్సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ (Lok Sabha Speaker) పదవి కీలకం. అది తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం. -
నటుడు దర్శన్ వివాదాలకు కొత్తేమీ కాదు..!
కన్నడ నటుడు దర్శన్కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో అతడి పేరు వార్తల్లో నిలిచింది. -
మోదీ సర్కార్ వైఫల్యమే.. రైలు ప్రమాదానికి కారణం: ఖర్గే విమర్శలు
పశ్చిమబెంగాల్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రమాదానికి మోదీ సర్కార్ చేసిన వైఫల్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. -
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటన
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతులకు రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని వారి కుటుంబసభ్యులకు అందించనుంది. -
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) వంటి చట్టాల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన నేర చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. -
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్యకు ముందు.. అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. -
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని తక్షణమే రాజ్భవన్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్కు రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు స్థానాలకు రాజీనామా చేస్తారా..? అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రశ్నించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప
Yediyurappa: పోక్సో కేసులో విచారణ నిమిత్తం కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సోమవారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. -
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే.. సీఎం కీలక నిర్ణయం
జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లించదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. -
ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ
Train Collision: పశ్చిమ బెంగాల్లో ఓ ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. -
మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. -
సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి
నీట్లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండు చేశారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో జేఈఈ మెయిన్స్కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్కు చెందిన ఆయుష్.. ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. -
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!
దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. -
దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్
నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ
-
‘వార్ క్యాబినెట్ రద్దు’.. యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం!
-
ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి ఎత్తు ఎంతంటే..?
-
స్టన్నింగ్ క్యాచ్.. మిస్సయితే తలకు గాయమయ్యేది!
-
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే