Viral Video: కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకొని: అర్ధరాత్రి హైవేపై గ్రూప్ఫైట్
Viral Video: అర్ధరాత్రి హైవేపై రెండు గ్రూప్లు వీరంగం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బెంగళూరు: కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్చల్ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడుపి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన (Group Fight in Karnataka)కు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral Video)గా మారాయి.
ఉడుపి (Udupi)- మణిపాల్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు వీరంగం సృష్టించారు. మొదట ఓ కారు వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్నకు చెందిన కారు ఢీకొనడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.
కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ.. ఇవేం ఫీట్లు బాబోయ్..!
సమీపంలోని అపార్ట్మెంట్ నుంచి ఈ తతంగాన్ని వీడియోలో రికార్డ్ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ దీన్ని తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ రెండు గ్రూప్ల మధ్య ఆర్థికపరమైన వివాదాలున్నాయని, దానివల్ల ఈ గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం
జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లించదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. -
ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ
Train Collision: పశ్చిమ బెంగాల్లో ఓ ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. -
మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. -
సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి
నీట్లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండు చేశారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో జేఈఈ మెయిన్స్కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్కు చెందిన ఆయుష్.. ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. -
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!
దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. -
దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్
నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించారు. -
ఆంగ్లంలోకి ‘హనుమాన్ చాలీసా’
ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యానశ్లోకమైన ‘హనుమాన్ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం. -
భారత రాజ్యాంగ పుస్తకం చిరు ప్రతులపై పెరిగిన ఆసక్తి
దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్ బైండింగు చేసిన రాజ్యాంగ ప్రతులకు ఇప్పుడు డిమాండు పెరిగింది. -
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిల్లీలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. -
చీనాబ్ వంతెనపై రైలింజను పరుగు
జమ్మూకశ్మీర్లోని ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెనపై ఆదివారం రైలింజను ట్రయల్రన్ను విజయవంతంగా నిర్వహించారు. -
విగ్రహాలను తొలగించలేదు.. తరలించాం
పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. -
హింస, విధ్వంసం పాఠ్యపుస్తకాల్లో ఎందుకు
పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ తిరస్కరించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ముంబయిలో వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన మా నాన్న నేను బాధతో ఉన్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లు విరామం తీసుకొని తనతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. -
ఈవీఎంలపై మస్క్ చీకట్లు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయగా కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. -
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్పుపై డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ స్పందించారు. విద్యార్థులకు అల్లర్ల గురించి బోధించడం తమ ఉద్దేశం కాదన్నారు. -
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
భారత్లోని ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
-
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
-
నా భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతోంది : వితిక
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్