విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. దిల్లీలో సురక్షితంగా ల్యాండింగ్‌

దేశ రాజధాని దిల్లీ నుంచి 135 మంది ప్రయాణికులతో లేహ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్‌ విమానం పక్షి ఢీకొట్టడంతో తిరిగి దిల్లీలోనే ల్యాండ్‌ అయ్యింది.

Published : 27 May 2024 05:47 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి 135 మంది ప్రయాణికులతో లేహ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్‌ విమానం పక్షి ఢీకొట్టడంతో తిరిగి దిల్లీలోనే ల్యాండ్‌ అయ్యింది. ఎస్‌జీ-123 విమానంలో రెండో ఇంజిన్‌ని పక్షి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. బోయింగ్‌-737 విమానం సాధారణ ల్యాండింగ్‌ అయిందని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని