Rashmika Mandanna: అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు.
ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai)లో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై ఇటీవల రష్మిక (Rashmika Mandanna) ప్రయాణించారు. ఈ అటల్ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతోన్న వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ(Modi) స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ గౌరవార్థం ఎంటీహెచ్ఎల్కు ‘అటల్ సేతు’(Atal Setu)గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
నవీ ముంబయి నుంచి ముంబయి, గోవా నుంచి ముంబయి, బెంగళూరు నుంచి ముంబయి.. ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమై మౌలికసదుపాయాల కారణంగా సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. భారత్లో ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి లేదు. గత పదేళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించింది. ఈ వంతెన ఏడేళ్లలో పూర్తయిందని నాకు ఇటీవలే తెలిసింది. ఈ 20 కిలోమీటర్లు అద్భుతం. మొదట దీనిని చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. ఈ యువభారతం అత్యంత వేగంగా, తెలివిగా దూసుకెళ్తోంది. ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలి’’ అని జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నటి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)ను జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని నహవా శేవాను కలుపుతూ ₹21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. అందులో 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోన్ ఐస్క్రీంలో మనిషి వేలు.. ముంబయి డాక్టర్కు చేదు అనుభవం
ఐస్క్రీముల్లో పురుగులు రావడం గురించే మనం విని ఉంటాం.. ఇప్పుడు మానవ అవయవాలు కూడా వస్తున్నాయి. ముంబయిలోని ఓ డాక్టర్కు ఈ అనుభవం ఎదురైంది. -
నీట్ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి
NEET UG Exam: ఈ ఏడాది నీట్ పరీక్షలో 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను తీసేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొంది. -
పుణె కారు ప్రమాదం కేసు: బయటపడుతున్న డాక్టర్ క్రిమినల్ నెట్వర్క్..!
పుణెలో తప్పతాగిన మైనర్ పోర్ష్ కారును డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీసిన కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్ వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. -
మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్ వీడియో షేర్ చేసిన ప్రధాని
అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ(Modi) ఒక వీడియోను షేర్ చేశారు. -
ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్ఖాన్ వాంగ్మూలం
Salman Khan: తన ఇంటిపై దుండగులు కాల్పులు జరిపిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచానని అన్నారు. -
కేంద్ర బడ్జెట్.. వర్షాకాల సమావేశాల్లోనే!
కొత్తగా ఏర్పడిన 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి జులై 3వ తేదీవరకు జరగనుండడం ఖాయమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. -
ట్యాంకర్ మాఫియాపై ఏం చర్యలు తీసుకున్నారు?
దేశ రాజధాని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యపై దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. -
‘నీట్’పై నేడు సుప్రీంలో విచారణ
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ నిర్వహించనుంది. -
ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం
ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ మాఝి బుధవారం సాయంత్రం భువనేశ్వర్ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. -
ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
దేశ రాజధానిలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది.. తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. -
4 దశాబ్దాల్లో 40 శాతం పెరిగిన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు
పుడమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు.. 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40 శాతం పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉందని తెలిపింది. -
ఆర్సెనిక్ను వడకట్టడం ఇక సులువు
భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్ వంటి భారలోహ కాలుష్యకారకాలను వడకట్టేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. -
ఇంటి ముందు కాల్పుల ఘటనలో సల్మాన్ వాంగ్మూలం నమోదు
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని తన ఇంటి వద్ద దుండగులు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం నమోదు చేశారు. -
దిల్లీలోని మ్యూజియంలు, ఆరోగ్య సంస్థలకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలోని నేషనల్ మ్యూజియం, రైల్ మ్యూజియం సహా అనేక ప్రదర్శనశాలలకు, రెండు మానసిక ఆరోగ్య సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు
అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న మూడు అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత, ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్ పేరు పెట్టారు. -
కేంద్రం సహాయం చేయాలి
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు తమ రాష్ట్ర వాసులు మృతి చెందారని, ఈ విషయంలో కేంద్రం సహాయం అందించాలని కోరుతూ విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్కు కేరళ ముఖ్యమంత్రి విజయన్ బుధవారం సాయంత్రం లేఖ రాశారు. -
సంక్షిప్త వార్తలు (5)
హనుమాన్ చాలీసా పారాయణ వివాదానికి సంబంధించిన కేసు విచారణకు భాజపా నాయకురాలు నవనీత్ రాణా న్యాయస్థానం ముందు బుధవారం హాజరుకాలేదు. ఈ కేసులో సహా నిందితుడైన నవనీత్ భర్త, అమరావతి ఎమ్మెల్యే రవి రాణా మాత్రం విచారణకు హాజరయ్యారు. -
జమ్మూకశ్మీర్లో శాంతిపై డొల్ల ప్రకటనలు : కాంగ్రెస్
జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని, సాధారణ పరిస్థితులే ఉంటున్నాయని భాజపా రొమ్ము విరుచుకొని డొల్ల ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ బుధవారం విమర్శించింది. -
జమ్మూకశ్మీర్లో ఉగ్ర కలకలం
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు. -
నెమ్మదించిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల వేగం నెమ్మదించింది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చేరినప్పటికీ మధ్య, ఉత్తర భారత్లోని ప్రాంతాలకు విస్తరించడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. -
కోర్టు ప్రాంగణంలో పాక్ అనుకూల నినాదాలు.. గ్యాంగ్స్టర్కు దేహశుద్ధి
విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లగా ఆ ప్రాంగణంలో గ్యాంగ్స్టర్ జయేశ్ పూజారి పాక్ అనుకూల నినాదాలు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
-
రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడినట్లుంది.. నాపై ఒత్తిడేం లేదు: శివమ్ దూబె
-
ట్రాయ్ కొత్త సిఫార్సులు.. ఫోన్ నంబర్కూ ఇక ఛార్జీ..?
-
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
భారత కంపెనీల ‘బ్రాండ్’ బాజా.. టాప్ 100లో ఈ నాలుగింటికి చోటు
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి