విక్రమ్రెడ్డి నామినేషన్ దాఖలు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) హరీంధిర ప్రసాద్కు రెండు సెట్ల పత్రాలు అందజేశారు.
ఆత్మకూరు, న్యూస్టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) హరీంధిర ప్రసాద్కు రెండు సెట్ల పత్రాలు అందజేశారు. ఆయన తన తల్లిదండ్రులు మణిమంజరి, రాజమోహన్రెడ్డితో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రదర్శనగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత పురపాలక కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఎన్.ప్రసన్న కుమార్రెడ్డి, ఎం.మహీధర్రెడ్డి, కె.సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య