పంత్‌ పునరాగమనం

Eenadu icon
By Sports News Desk Published : 30 Oct 2025 02:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దక్షిణాఫ్రికా-ఎతో భారత్‌-ఎ అనధికారిక టెస్టు నేటినుంచే

బెంగళూరు: గాయం కారణంగా మూడు నెలలు ఆటకు దూరంగా ఉన్న స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గురువారం దక్షిణాఫ్రికా-ఎతో ప్రారంభంకానున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ తరఫున కెప్టెన్‌గా బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది జులై 23న ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో పంత్‌ పాదానికి గాయమైంది. దీంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు అతను దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్‌.. ఆసీస్‌-ఎతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో పునరాగమనం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో సుదర్శన్, ఆయుష్‌ మాత్రే, జగదీశన్, దేవ్‌దత్‌ పడిక్కల్, రజత్‌ పాటీదార్‌ సత్తా చాటాలని చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు