IPL 2024: ఫుడ్ నచ్చలేదన్న హార్దిక్.. సిబ్బందిపై పంత్ సీరియస్: ఐపీఎల్ యాడ్ వీడియోలు లీక్
IPL 2024: ఐపీఎల్ 2024 యాడ్ షూట్కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: మరో నెల రోజుల్లో ఐపీఎల్ (IPL 2024) సందడి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టోర్నీ ప్రచారం కోసం యాడ్ షూట్ (Ad Shoot) చేశారు. పలు జట్ల కెప్టెన్లు, కీలక ఆటగాళ్లు ఇందులో నటించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి. అందులో ముంబయి కొత్త సారథి హార్దిక్ పాండ్య, దిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ సహా కొందరు ఆటగాళ్లు షూట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది.
షూట్ మధ్యలో లంచ్ కోసం ఢోక్లా, జిలేబీని వడ్డించగా హార్దిక్ అసహనానికి గురయ్యాడు. ‘‘ఇదేంటీ? నేను ఫిట్నెస్ చూసుకోవాలి. వీటిని ఎలా తినగలను?ఇలా నేను సర్దుకోలేను. మీ డైరెక్టర్కు చెప్పండి. ఇలా ఉంటే పని జరగదు’’ అంటూ సిబ్బందిపై మండిపడటం వీడియోలో కన్పించింది.
పంత్.. తొలి అర్ధభాగంలో బ్యాటర్గానే..
ఇక, మరో వీడియోలో రిషభ్ పంత్ కూడా అసహనానికి గురైనట్లుగా ఉంది. ‘‘ఏడుపు రాకుండా ఎలా ఏడవాలయ్యా..? డైరెక్టర్ను పిలవండి. స్క్రిప్ట్ మార్చండి’’ అని అన్నాడు. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పాల్గొన్న యాడ్ వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ధోతీ నచ్చలేదని అయ్యర్, స్క్రిప్ట్ను ఎలా గుర్తు పెట్టుకోవాలని రాహుల్ ఆగ్రహించినట్లుగా వాటిల్లో ఉంది.
ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రచారం కోసమే వీటిని లీక్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు