Lucknow Vs Punjab: ఆ డెలివరీని మరిచిపోలేను.. తొలి వికెట్ ఎప్పటికీ ప్రత్యేకమే: మయాంక్ యాదవ్
లఖ్నవూ యువ బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుత ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ బంతిని విసిరిన బౌలర్గా అవతరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: దూకుడుగా ఆడుతున్న పంజాబ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసి మరీ మయాంక్ యాదవ్ లఖ్నవూ వైపు మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. ఐపీఎల్ 17వ సీజన్లో తమ జట్టు బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ప్రస్తుత సీజన్లో అత్యధిక వేగంతో బంతిని (155.8 కి.మీ) విసిరిన బౌలర్గానూ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా తన డెబ్యూ మ్యాచ్పై మయాంక్ స్పందించాడు.
‘‘ఇంతకుమించిన అద్భుతమైన అరంగేట్రం ఉంటుందని అనుకోవడం లేదు. మ్యాచ్కు ముందు కాస్త ఆందోళన పడ్డా. స్టంప్స్ను లక్ష్యంగా చేసుకొని బంతులు సంధించాలనే ప్రణాళికకు కట్టుబడ్డా. మధ్యలో స్లో బంతులు కూడా వేయాలకున్నా. కానీ, వేగవంతమైన బాల్స్ వేయడానికే మొగ్గు చూపా. ఫాస్టెస్ట్ బంతిని విసరడం జీవితంలో మరిచిపోలేను. కెరీర్లో తొలి వికెట్ ఎప్పటికీ ప్రత్యేకమే. డేంజరస్ బ్యాటర్ బెయిర్ స్టోను ఔట్ చేయడం ఆనందంగా ఉంది. నా యువ క్రికెటర్కు ఇదొక సూపర్ డెబ్యూ. కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా గాయాలు అయితే ఇబ్బంది పడే అవకాశమూ ఉంటుంది. అందుకే కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేం. వాటన్నింటినీ అధిగమించి సాధించేందుకు ప్రయత్నిస్తా. ఈ ప్రపంచంలో ఇష్టపడే ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్’’ అని మయాంక్ తెలిపాడు.
మయాంక్ వల్లే ఈ విజయం: పూరన్
‘‘మేం టోర్నీలో బోణీ కొట్టగలిగాం. ప్రతి విషయంపై సమష్టిగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకున్నాం. మంచి కాంబినేషన్తో బరిలోకి దిగాలనుకున్నాం. ప్రత్యర్థికి మంచి లక్ష్యమే నిర్దేశించాం. కానీ, శిఖర్ ధావన్ - బెయిర్ స్టో అద్భుతంగా ఆడారు. ఒక దశలో మ్యాచ్ పోతుందేమో అనిపించింది. కానీ, యువ బౌలర్ మయాంక్ స్పెల్తో మ్యాచ్ మా వైపు తిరిగింది. సరైన సమయంలో వికెట్లు తీయడంతో గెలిచాం. మయాంక్ హీరో. తానెంత మంచి బౌలర్ననే విషయాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇదంతా ఐపీఎల్ వల్లే. ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ యువ ఆటగాళ్లకు దొరకదు’’ అని లఖ్నవూ కెప్టెన్ నికోలస్ పూరన్ అన్నాడు.
మమ్మల్ని అదే దెబ్బ కొట్టింది: శిఖర్ ధావన్
‘‘లివింగ్ స్టోన్ గాయపడటం మా జట్టుకు ఇబ్బందిగా మారింది. రెండో డౌన్లో బ్యాటింగ్కు రావాల్సిన అతడు కాస్త ఆలస్యం వచ్చాడు. మేం ఇన్నింగ్స్ను బాగానే ఆరంభించాం. అయితే, మయాంక్ పేస్తో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అద్భుతంగా బౌన్సర్లు, యార్కర్లు సంధించాడు. క్యాచ్ డ్రాప్ చేయడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మా ఓటమిపై విశ్లేషించుకుంటాం.’’ అని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి