Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో అందరి దృష్టి.. విదిశ నియోజకవర్గం వైపే!

లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, గతంలో విదిశ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందిన శివరాజ్ సింగ్ చౌహాన్..  20 ఏళ్ల తర్వాత మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.

Published : 29 Apr 2024 12:49 IST

లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, గతంలో విదిశ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందిన శివరాజ్ సింగ్ చౌహాన్..  20 ఏళ్ల తర్వాత మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న విదిశలో.. ఆ పార్టీ దిగ్గజాలు అటల్ బిహారీ వాజ్‌పేయీ, సుష్మా స్వరాజ్ గతంలో పోటీ చేసి గెలుపొందారు. ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రికార్డు మెజార్టీ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Tags :

మరిన్ని