తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె
విధి.. ఆ అమ్మాయికి ఒకేసారి రెండు పరీక్షలు పెట్టింది. ఏడాదంతా ఎదురుచూసింది ఒకటైతే.. కలలోనైనా ఊహించనిది మరొకటి! తల్లిదండ్రుల కలల సాకారానికి తొలిమెట్టు వేస్తుండగానే.. కాయకష్టం చేసి చదివించిన తండ్రి కన్నుమూశాడు. పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న ఓ విద్యార్థిని ఎదుర్కొన్న ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Published : 20 Mar 2024 18:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM