Vizag: విశాఖ పోర్టుకు అంతర్జాతీయ క్రూజ్‌ నౌక

ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూజ్‌ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. అంతర్జాతీయ క్రూజ్ నౌక తొలిసారిగా విశాఖ పోర్టుకు వచ్చిందిని అధికారులు తెలిపారు.

Published : 28 Apr 2024 16:45 IST

ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూజ్‌ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. అంతర్జాతీయ క్రూజ్ నౌక తొలిసారిగా విశాఖ పోర్టుకు వచ్చిందిని అధికారులు తెలిపారు. ఈ నౌకకు సంప్రదాయ పద్ధతిలో అధికారులు స్వాగతం పలికారు. ఈ నౌకలో దాదాపు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. నౌకలోని పర్యటకులు నేడు విశాఖ నగరాన్ని సందర్శించనున్నారు. తిరిగి సోమవారం రాత్రి పోర్ట్ బ్లెయిర్‌కు నౌక బయలుదేరునుంది.

Tags :

మరిన్ని