Madhya Pradesh: గుణలో రసవత్తర పోరు.. సత్తాచాటేందుకు సిద్ధమైన సింధియా

లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి రేపుతోంది. జ్యోతిరాదిత్య సింధియా.. దాదాపు 18ఏళ్ల కాంగ్రెస్‌ బంధాన్ని తెంచుకొని ఈసారి భాజపా తరఫున బరిలో నిలిచారు. సింధియాను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్.. యద్వేంద్ర సింగ్ యాదవ్‌ను పోటీలో నిలిపి పోరును ఉత్కంఠభరితంగా మార్చింది.

Published : 28 Apr 2024 14:41 IST

లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి రేపుతోంది. ఇందుకు ప్రధాన కారణం సింధియాలకు కంచుకోటైన గుణలో గత ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోవడమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన జ్యోతిరాదిత్య సింధియా.. దాదాపు 18ఏళ్ల ఆ పార్టీ బంధాన్ని తెంచుకొని ఈసారి భాజపా తరఫున బరిలో నిలిచారు. సింధియాను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్.. భాజపా మాజీ నేత యద్వేంద్ర సింగ్ యాదవ్‌ను పోటీలో నిలిపి పోరును ఉత్కంఠభరితంగా మార్చింది.

Tags :

మరిన్ని