Kadiyam Srihari: రాష్ట్ర వనరులను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంది: కడియం శ్రీహరి

తెలంగాణ వనరులన్నీ దోచుకున్న కేసీఆరే అసలు మోసగాడని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.

Published : 29 Apr 2024 16:46 IST

తెలంగాణ వనరులన్నీ దోచుకున్న కేసీఆరే అసలు మోసగాడని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మూణ్నెళ్లలో భారాస మూతపడుతుందని జోస్యం చెప్పారు. మునిగిపోయే పార్టీ నావను రక్షించుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను పెట్టి భాజపా నుంచి మెప్పు పొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు. 

Tags :

మరిన్ని