వారసత్వ సంపదను కాపాడుతోంది!
ఒక మహిళ పది మందికి ఉపాధి కల్పించడం, సమానత్వం కోసం పోరాడటం అంటే.. ఇప్పటికీ ఆ తెగలో కట్టుబాట్లు అతిక్రమించినట్టే భావిస్తారు. ఓ యువతి మాత్రం ఈ ఆంక్షలకు బెదర లేదు. అన్ని సవాళ్లు తట్టుకొని.. తోటి గిరిజన మహిళల సాధికారతకు కృషి చేస్తోంది. క్షీణిస్తోన్న తమ తెగ వారసత్వ సంపద కాపాడుకునేందుకు ఏకంగా మ్యూజియంనే ఏర్పాటు చేసింది. 27 ఏళ్ల షాహిదా ఖానం ఏం సాధించిందో? ఆమె స్థాపించిన మ్యూజియం విశేషాలేంటో తెలుసుకుందామా...
Published : 22 Feb 2024 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?