Hyderabad: మూగజీవాల కోసం కూల్‌ కూల్‌గా.. జూ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

ఎండవేడిమి నుంచి మూగజీవాలకు చల్లదనాన్ని అందించేందుకు హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

Published : 28 Apr 2024 15:15 IST

ఎండ తీవ్రతకు మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా మాడిపోతున్నాయి. అడవిలో సంచరించేవి ఏ చెట్టు కిందో సేదతీరుతాయి. కానీ జూలో ఉండేవాటికి ఎంత చెట్టు కింద ఉన్నా అడవిలో ఉన్నంత చల్లదనం ఉండదు. అందుకే మూగజీవాలకు చల్లదనాన్ని అందించేందుకు హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

Tags :

మరిన్ని