అవినీతిని ఎత్తిచూపానని వైకాపా నేతల బెదిరింపులు: తెదేపా రాష్ట్ర కార్యదర్శి
బాపట్ల జిల్లా భట్టిప్రోలు వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా స్పందనలో ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు తనపై భౌతిక దాడులకు పాల్పడుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయిబాబా మాట్లాడుతూ.. భట్టిప్రోలులో చేసిన ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ఆధారాలతో గత నెల 27న తాను స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి తనపై వైకాపా నేతలు కక్ష పెంచుకున్నారని తెలిపారు.
Updated : 12 Dec 2023 18:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు