తితిదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ మరోసారి పొడిగింపు

తితిదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. జూన్ 30 వరకు ఈవోగా కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది.

Updated : 29 Apr 2024 12:09 IST

తితిదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. జూన్ 30 వరకు ఈవోగా కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది. సీఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని ఈసీకి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ వీటిని పట్టించుకోని రక్షణ శాఖ ఆయన డిప్యుటేషన్ను పొడిగించాలని సీఎం జగన్  లేఖ రాసిన వెంటనే ఆమోదముద్ర వేసింది.

Tags :

మరిన్ని