AR Rahman: లక్ష మందితో ఏఆర్ రెహ్మాన్ ‘వందేమాతరం’.. వీడియో చూడండి..!
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఆలపించిన ‘వందే మాతరం’ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష మంది ముక్తకంఠంతో ఆలపించిన ఈ పాట వీడియో క్లిప్ను టోర్నీ నిర్వాహకులు ట్విటర్లో పంచుకున్నారు. మీరూ ఆ గీతాన్ని చూసి ఆస్వాదించండి.
Published : 30 May 2022 11:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM