TS news: గద్దర్ పేరిట జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గద్దర్ పేరిట జిల్లా, ట్యాంక్బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Published : 01 Feb 2024 11:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!