TS news: గద్దర్ పేరిట జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గద్దర్‌ పేరిట జిల్లా, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

Published : 01 Feb 2024 11:50 IST

హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గద్దర్‌ పేరిట జిల్లా, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

Tags :

మరిన్ని