Palnadu: తెదేపా శ్రేణులపై రాళ్ల దాడి.. వైకాపా ఎమ్మెల్యే పనే: అరవిందబాబు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెదేపా (TDP) శ్రేణులపై వైకాపా (YSRCP) నేతలు రాళ్ల దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్టియన్ పాలెంలోని చదలవాడలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. వార్డులో పర్యటించడానికి వీల్లేదంటూ వైకాపా నేతలు రాళ్లు, సీసాలతో దాడి చేశారని తెదేపా నేత చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఇది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించిన దాడేనని ఆరోపించారు.
Published : 13 Mar 2024 11:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM