Palnadu: తెదేపా శ్రేణులపై రాళ్ల దాడి.. వైకాపా ఎమ్మెల్యే పనే: అరవిందబాబు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెదేపా (TDP) శ్రేణులపై వైకాపా (YSRCP) నేతలు రాళ్ల దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్టియన్ పాలెంలోని చదలవాడలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. వార్డులో పర్యటించడానికి వీల్లేదంటూ వైకాపా నేతలు రాళ్లు, సీసాలతో దాడి చేశారని తెదేపా నేత చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఇది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించిన దాడేనని ఆరోపించారు.     

Published : 13 Mar 2024 11:49 IST

పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెదేపా (TDP) శ్రేణులపై వైకాపా (YSRCP) నేతలు రాళ్ల దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్టియన్ పాలెంలోని చదలవాడలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. వార్డులో పర్యటించడానికి వీల్లేదంటూ వైకాపా నేతలు రాళ్లు, సీసాలతో దాడి చేశారని తెదేపా నేత చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఇది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించిన దాడేనని ఆరోపించారు.     

Tags :

మరిన్ని