Palnadu: తెదేపా శ్రేణులపై రాళ్ల దాడి.. వైకాపా ఎమ్మెల్యే పనే: అరవిందబాబు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెదేపా (TDP) శ్రేణులపై వైకాపా (YSRCP) నేతలు రాళ్ల దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్టియన్ పాలెంలోని చదలవాడలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. వార్డులో పర్యటించడానికి వీల్లేదంటూ వైకాపా నేతలు రాళ్లు, సీసాలతో దాడి చేశారని తెదేపా నేత చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఇది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించిన దాడేనని ఆరోపించారు.
Published : 13 Mar 2024 11:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్