బ్రేకింగ్
20 Apr 2024 | 18:40 IST
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
అమరావతి: ఏపీలో పదోతరగతి ఫలితాలను ఏప్రిల్ 22 (సోమవారం)న విడుదల చేయనున్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని గ్రాండ్ సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈమేరకు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 3,473 కేంద్రాల్లో దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
- ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
- అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
- చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
- రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
- సింపుల్గా నటుడి కుమార్తె వివాహం