బ్రేకింగ్
22 Apr 2024 | 23:45 IST
జైస్వాల్ శతకం.. రాజస్థాన్ విజయం
జైపుర్: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబయితో సొంతమైదానంలో జరిగిన పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), వధేరా (49) చెలరేగారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. జైస్వాల్ (104*) శతకంతో వీరవిహారం చేశాడు. బట్లర్ (35), శాంసన్ (38*) రాణించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
- అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
- చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
- రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
- సింపుల్గా నటుడి కుమార్తె వివాహం