బ్రేకింగ్
23 Apr 2024 | 14:42 IST
కవిత, కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో మే 7వరకు వీరిద్దరూ తిహాడ్ జైలులోనే ఉండనున్నారు. ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
- ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
- చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
- రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
- సింపుల్గా నటుడి కుమార్తె వివాహం