బ్రేకింగ్
28 Apr 2024 | 19:37 IST
మాఫియా డాన్లతో పోరాడుతున్నాం: పవన్
ప్రత్తిపాడు: ఇవి ఏపీ ప్రజల దశ, దిశ మార్చే ఎన్నికలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి వారి జిల్లాల్లోకి బయటివారిని రానివ్వరని, వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లి దోచుకోవచ్చని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో మాఫియా డాన్లతో పోరాడుతున్నామని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - ఎన్ని గంటలకు ఎంత శాతం ఓట్లు పోలయ్యాయంటే?
- నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- వైకాపా నేతల అరాచకాలు.. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు
- క్యూలో రమ్మని చెప్పినందుకు.. ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి
- తెనాలి వైకాపా అభ్యర్థిని అదుపులోకి తీసుకోండి.. పోలీసులకు ఈసీ ఆదేశం
- పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
- ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
- ‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!