బ్రేకింగ్
29 Apr 2024 | 10:55 IST
కాంగ్రెస్లో చేరిన గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
హైదరాబాద్: భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. కాసేపట్లో సీఎం రేవంత్రెడ్డిని గుత్తా అమిత్రెడ్డి కలవనున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మంత్రినైనా నిస్సహాయస్థితిలో ఉండిపోయా: అంబటి రాంబాబు
- నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే?
- ‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
- పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
- 150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ
- ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు
- ‘తమ్ముళ్లూ గొడవలొద్దు.. అల్లర్లతో ఒక తరం బలైంది’
- నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి