పంజాబ్ X రాజస్థాన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ మోస్తరు లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో ఛేదించింది.

Updated : 13 Apr 2024 23:15 IST