WI vs IND: ఐదో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ను కైవసం చేసుకున్న విండీస్
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఓటమిపాలైంది. టీమ్ఇండియా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Updated : 14 Aug 2023 00:36 IST