Gurukul Results: ‘గురుకుల’ టీజీటీ తుది ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి జాబితాలివే..

తెలంగాణ గురుకులాల్లో టీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యాయి.

Updated : 01 Mar 2024 22:26 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 4,020 టీజీటీ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు శుక్రవారం రాత్రి వెల్లడించింది.  గతేడాది ఆగస్టు 3 నంచి 23వరకు రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు.. ఈ పరీక్షల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన అంశాన్ని పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను వెబ్‌సైట్‌ https://treirb.cgg.gov.in/homeలో అందుబాటులో ఉంచింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఇవే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని