e-Sanjeevani App: ప్రధాని మెచ్చిన ఈ-సంజీవని యాప్.. ఎలా పనిచేస్తుంది?
కరోనా (Covid-19) సమయంలో దూర ప్రాంతాలవారు, ప్రయాణ సౌకర్యంలేని ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలను పొందేందుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) ఈ-సంజీవని యాప్ను పరిచయం చేసింది.
దిల్లీ: భారత్ డిజిటల్ విప్లవ సామర్థ్యాన్ని ఈ - సంజీవని (e-Sanjeevani) యాప్ ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Naredra Modi) అన్నారు. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 10 కోట్ల మందికిపైగా భారతీయులు లబ్ధి పొందారని తెలిపారు. ఆదివారం 98వ ఎడిషన్ మన్కీ బాత్ (Mann Ki Baat)లో మాట్లాడుతూ ప్రధాని ఈ యాప్ గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఈ-సంజీవని యాప్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ యాప్ ద్వారా దేశ ప్రజలు ఎలాంటి సేవలను పొందవచ్చనేది చూద్దాం.
కరోనా (Covid-19) సమయంలో దూర ప్రాంతాలవారు, ప్రయాణ సౌకర్యంలేని ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలను పొందేందుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) ఈ యాప్ను పరిచయం చేసింది. వెబ్ పోర్టల్, యాప్ వెర్షన్లలో ఈ-సంజీవని అందుబాటులో ఉంది.
ఈ యాప్ ద్వారా డాక్టర్-టు-డాక్టర్, పేషంట్-టు-డాక్టర్ ఒకరితో ఒకరు అనుసంధానం కావొచ్చు. జాతీయ టెలీమెడిసిన్ సర్వీస్ ఆఫ్ ఇండియా(National Telemedicine Service of India)గా పేరుగాంచిన ఈ యాప్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అతి పెద్ద టెలీమెడిసన్ వ్యవస్థని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
- యూజర్లు ఈ యాప్ను ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ (PlayStore), యాపిల్ యాప్ స్టోర్ (App Store) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత పేషెంట్ రిజిస్ట్రేషన్/జనరేట్ టోకెన్ (Patient Registration/Generate Token), పేషెంట్ లాగిన్ (Patient Login), పేషెంట్ ప్రొఫైల్ (Patient Profile) అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
- వాటిలో పేషెంట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి యూజర్ తన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, కొవిడ్ కేంద్రాలకు సంబంధించిన ఓపీడీ సమయాల పూర్తి సమాచారం ఉంటుంది.
- అందులో యూజర్ సంప్రదించాలనుకుంటున్న స్పెషలిస్ట్ డాక్టర్ (అంటే జనరల్ మెడిసన్/కార్డియో/ఈఎన్టీ/న్యూరాలజీ వంటి వాటితోపాటు ఇతర విభాగాలు)ను ఎంపిక చేసుకోవాలి.
- తర్వాత ఓటీపీతో మొబైల్ నంబర్ను వెరిఫై చేస్తే యూజర్కు సంబంధించి టోకెన్ జనరేట్ అవుతుంది. దాంతో లాగిన్ చేసి యూజర్ పేరు, ఇతర వివరాలతోపాటు మెడికల్ రిపోర్ట్లు వంటి ఏవైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చు.
- వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే పేషెంట్ ఐడీతో డాక్టర్తో అపాయింట్మెంట్ టైమ్ను ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తుంది. అందులో సూచించిన సమయానికి ఆన్లైన్లో కాల్ నౌ (Call Now) బటన్పై క్లిక్ చేసి డాక్టర్ను సంప్రదించి వైద్య సలహాలు పొందవచ్చు. డాక్టర్ లైవ్ సెషన్ ముగిసిన తర్వాత ఈ-ప్రిస్క్రిప్షన్ (ePrescription) ద్వారా అవసరమై మందులు కొనుగోలు చేయొచ్చు.
- పేషెంట్ లాగిన్ (Patient Login)/ పేషేంట్ ప్రొఫైల్(Patient Profile) సెక్షన్లలో పేషెంట్ ఐడీ, టోకెన్ నంబర్ ఎంటర్ చేయమని సూచిస్తుంది. అవి ఎంటర్ చేసి పేషెంట్ అందిన వైద్యానికి సంబంధించిన వివరాలను చూడొచ్చు.
కొన్నిరాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని విభాగాల సేవలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ-సంజీవని కొవిడ్ కేంద్రాలు, ఈఎస్ఐ ఆస్పత్రుల వివరాలను మాత్రమే చూపిస్తుంది. వాటిలో కొన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం!
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!