OnePlus 12R: వన్ప్లస్ 12ఆర్లో గెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్.. ధర ఫీచర్లివే..!
OnePlus 12R Genshin Impact Edition: రోల్-ప్లేయింగ్ గేమ్ గెన్షిన్ ఇంపాక్ట్ థీమ్తో వన్ప్లస్ 12ఆర్లో ప్రత్యేక ఎడిషన్ విడుదలైంది.
OnePlus 12R Genshin Impact Edition | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్.. 12ఆర్లో మరో కొత్త ఎడిషన్ను భారత్లో విడుదల చేసింది. రోల్-ప్లేయింగ్ గేమ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆధారంగా దీన్ని రూపొందించారు. గేమింగ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపర్చారు. దీన్ని కొనుగోలు చేసిన వారికి కెకింగ్ థీమ్ కేస్తో సహా పలు యాక్సెసరీలతో కూడిన ప్రత్యేక గిఫ్ట్బాక్స్ లభిస్తుంది.
వన్ప్లస్ 12ఆర్ గెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ (OnePlus 12R Genshin Impact Edition).. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14తో వస్తోంది. 6.78 అంగుళాల LTPO 4.0 తెరను పొందుపర్చారు. స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్తో పనిచేస్తుంది. వెనుక భాగంలో 50ఎంపీ సోనీ IMX890 సెన్సర్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ను ఇచ్చారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపర్చారు. బ్యాక్ ప్యానెల్ను కెకింగ్ లోగోతో ఎలక్ట్రో వైలెట్ రంగులో ప్రత్యేకంగా రూపొందించారు. 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ను అందిస్తున్నారు.
100 గంటల బ్యాటరీ లైఫ్తో వన్ప్లస్ వాచ్ 2.. ధర, ఫీచర్లివే..!
వన్ప్లస్ 12ఆర్ గెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్లో (OnePlus 12R Genshin Impact Edition) 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అండర్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఉన్నాయి. 100 వాట్ SuperVOOC వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్ 59.5fpsతో మూడు గంటల వరకు హైపర్హెచ్డీఆర్ గేమ్ప్లేను ఆఫర్ చేస్తుంది. కేవలం 15 సెకన్లలో గేమ్ను లాంఛ్ చేయొచ్చు.
ఈ ఫోన్ 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.49,999. వన్ప్లస్ ఇండియా వెబ్సైట్లో ఇది విక్రయానికి అందుబాటులో ఉంది. వన్ప్లస్ 12ఆర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ.39,999 వద్ద ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్